Friday, November 11, 2011

కార్తీకపౌర్ణమి ప్రత్యేక పూజలు...


అమ్మవారికి ప్రీతిపాత్రమైనది కుంకుమ పూజ. అయ్యవారికి అంటే మహేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది రుద్రాభిషేకం. అందులోను ఏకాదశ రుద్రాభిషేకం......

కార్తీక పౌర్ణమి సందర్భంగా 10  - 11  - 2011 వ తేదీ గురువారం సాయింత్రం విజయవాడ, గురునానక్ నగర్ రోడ్, గెజెటెడ్ ఆఫీసర్స్ కాలనీ లోని మిహిర పూజా మందిరంలో జరిగిన కుంకుమ పూజ, ఏకాదశ రుద్రాభిషేకం నుంచి కొన్ని భాగాలు......





.
Vol. No. 03 Pub. No. 072

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం